రైతులకు మట్టి నమూనా పరీక్షల్లో అవగాహన పెంచండి ౼ డాక్టర్ సుధానందా

రైతులకు వట్టిన మన పరీక్షలు అవగాహన పెంపొందించాలని శాస్త్రవేత్త డాక్టర్ సుధానంద సూచించారు. విజయవాడ నందు పిపిఎల్ రీజినల్ మేనేజర్ కార్యాలయం నందు సోమవారం జై కేస్ మరియూ డి బి టి ఎస్ లకు శిక్షణ కార్యక్రమం జరిగింది. ఈ శిక్షణ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తిరుపతి లోని అగ్రికల్చర్ లేబరేటరీ శాస్త్రవేత్త డాక్టర్ సుధానందా విచ్చేశారు . ఈ సందర్భంగా ఆయన మట్టి నమూనా పరీక్షను ఎలా చేయాలి దానికి సంబంధించిన విధి విధానాలను, పి పీఎల్ కంపెనీ లో లభ్యమగు ఉత్పత్తుల్లో పంటలకు ఉపయోగపడే న్యూట్రియన్స్ , సూక్ష్మ పోషకాలు గురించి వివరించారు. ఏ ఎరువులు ఎంత మోతాదులో ఎప్పుడు వాడాలో ఆయన తెలిపారు. రైతులకు సంబంధించి కంపెనీ అందిస్తున్న సేవలను, సలహాలు మరియు సూచనలు మీద జే కేఎస్ మరియు డి బి టి ఎస్ లకు సంపూర్ణ అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో రీజినల్ కృష్ణమూర్త, ఎండిఓ ఎస్ఎండి రఫీ, మార్కెటింగ్ ఆఫీసర్ సుభాష్, జెకెఎస్ లు , డి బి టి ఎస్ లు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *