కురిచేడు మండలం బొదనంపాడు వద్ద రోడ్డు దాటుతున్న మహిళను ఢీ కొట్టిన బైక్

కురిచేడు మండలం బొదనంపాడు వద్ద రోడ్డు దాటుతున్న మహిళను బైక్ ఢీ కొట్టారు . మహిళకు తీవ్రగాయాలు కావటం తో దర్శి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు . అక్కడి నుండి 108 లో ఒంగోలుకు తరలించారు .

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *