ఏపీలో ఎన్సీసీ సేవలను మరింత విస్తరించడంతో పాటు, ప్రత్యేకంగా ఎన్సీసీ డైరెక్టరేట్ కూడా ఏర్పాటుచేయనున్నట్లు ముఖ్యమంత్రికి వివరించిన ఎన్సీసీ డీజీ, ప్రభుత్వం నుంచి అవసరమైన పూర్తి సహకారాన్ని అందించనున్నట్లు సీఎం హామీ*.
ముఖ్యమంత్రిని కలిసిన క్రీడలు, యువజన సర్వీసుల శాఖ ముఖ్యకార్యదర్శి జి.వాణీ మోహన్, ఎన్సీసీ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ (ఏపీ, తెలంగాణ) ఎయిర్ కమాండర్ పి.మహేశ్వర్, కల్నల్లు వి.వి.శ్రీనివాస్, వివేక్ షీల్, స్టాఫ్ ఆఫీసర్ లెఫ్టినెంట్ కల్నల్ రిషి రాజ్ సింగ్, లైసన్ ఆఫీసర్స్ వి.సత్యం, పి.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. కలిసారు.

