ఎల్ఐసి ఏజెంట్స్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా (Lic Aoi) జోనల్ కౌన్సిల్ మెంబర్ గా ఆర్. రామకోటి రెడ్డి ఎన్నిక అయ్యారు. విశాఖ పట్నం లో జరిగిన ఎల్ఐసి ఎఓఐ 5 జోనల్ మహాసభ లో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మొత్తo 300 మంది ప్రతినిధులు పాల్గొన్నారు. అందులో నెల్లూరు డివిజన్ నుండి 5 గురుని ఎన్నుకున్నారు. కౌన్సిల్ మెంబర్ గా ఎన్నికైన రామకోటి రెడ్డికి పలువురు అభినందనలు తెలిపారు.
ఎల్ఐసి ఏజెంట్స్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా (Lic Aoi) జోనల్ కౌన్సిల్ మెంబర్ గా రామకోటి రెడ్డి ఎన్నిక
22
May