ఆదివారం నుంచి యోగాపై శిక్షణ తరగతులు

తాళ్లూరు మండల కేంద్రంలో స్థానిక పోలీసుస్టేషన్ ఎదురుగా విద్యానికేతన్ స్కూల్లో ఆదివారం యోగా శిక్షణ ఉంటుందని ఎంపీపీ తాటికొండ శ్రీనివాసరావు తెలిపారు. శ్రీరామ్ గురూజీ పాల్గొని శిక్షణ ఇస్తారని చెప్పారు. ఈ నెల 15 వరకు శిక్షణ తరగతులు ఉంటాయని పేర్కొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *