పవర్ ప్రాజెక్ట్ కాలువలో పెళ్లి బస్సు బోల్తా- ఏడుగురు వ్యక్తులు మృతి…

దర్శి పెద్దకాలువలో పెళ్లి బస్సు బోల్తా పడి 7 మంది మృతి, 10 మందికి తీవ్ర గాయాలు, 19 మందికి చిన్న పాటి గాయాలు, సహాయక చర్యలు చేపట్టిన పోలీసులు, బస్సు పొదిలి నుండి కాకినాడలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ కు వెళ్తున్నట్టు తెలిపిన క్షతగాత్రులు, బస్సులో మొత్తం 37 మంది ప్రయాణికులు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *