బొద్దికూరపాడు పంచాయితీలో బుధవారం వై నీడ్స్ ఎపీ జగన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈఒ పి ఆర్డీ కెజిఎన్ రాజు, మాజీ సొసైటీ అధ్యక్షుడు, ఉప సర్పంచి పులి ప్రసాద్ రెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు టీవీ సుబ్బారెడ్డి, ఎంపీటీసీ బాల కోటయ్య, ఎపీఎం దేవరాజ్, గ్రామకార్యద ర్శి షహనాజ్ బేగం తదితరులు పాల్గొన్నారు.


