ఎరువుల దుకాణం తనిఖీ

తూర్పుగంగవరంలో సాయి ఫెర్టిలైజర్స్ దుకాణాన్ని వ్యవసాయాధికారి ప్రసాద రావు సోమవారం తనిఖీ నిర్వహించారు. డి ఎ పి 18- 46- 0 ను శాంపిల్స్ తీసి విశాఖ పట్నం రీజనల్ కోడింగ్ సెంటర్ కు పంపుతున్నట్లు తెలిపారు.విఏఏ నాగ రాజు తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *