స్పీకర్ గడ్డం ప్రసాద్ నీ కల్సి శుభాకాంక్షలు తెలిపిన త్రికాల.

తెలంగాణ మంత్రుల నివాసం లో తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ ను సనత్ నగర్ నియోజకవర్గం కాంగ్రెస్ ఏ బ్లాక్ అధ్యక్షులు త్రికాలమనోజ్ కుమార్ కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా మనోజ్ కుమార్ శాలువాతో స్పీకర్ ను సత్కరించారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *