విధి నిర్వహణలో క్రమ శిక్షణతో మెలగాలి…….ఏ.ఎస్సై లు గా పదోన్నతి పొందిన ముగ్గురు నీ అభినందించిన బేగంపేట ఏ సి పి గోపాల కృష్ణ మూర్తి…………

విధి నిర్వహణలో క్రమశిక్షణతో నడుచుకోవాలని బేగంపేట ఏసిపి గోపాల కృష్ణమూర్తి అన్నారు. బేగంపేట పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్స్ గా విధులు నిర్వర్తిస్తున్న శంకరరావు, ఏసుబాబు, లచ్చయ్యలు ఏఎస్ఐలుగా పదోన్నతి పొందారు.ఈ సందర్భంగా వారు బుధవారం ఏసిపి కార్యాలయంలో ఏ సి పి గోపాలకృష్ణమూర్తిని కలిశారు. ఈ సందర్భంగా ఏసిపి వారిని శాలువాలతో సత్కరించి అభినందనలు తెలియజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విధి నిర్వహణలో ఎంతో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రజలతో మమేకమవుతూ వారి అభిమానాన్ని చూర గొనాలని అన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *