భౌతిక శాస్త్ర సదస్సు విజయవంతం కావాలి ― ఎ ఎన్ యు.తాత్కాలిక ఉపకులపతి ఆచార్య కంచర్ల గంగాధర రావు

మార్చి 20న ఎ ఎన్ యు భౌతిక శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో జరగబోతున్న రెండు రోజుల జాతీయ సదస్సును విద్యార్థినీ విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని
ఎ ఎన్ యు.తాత్కాలిక ఉపకులపతి ఆచార్య కంచర్ల గంగాధర రావు పేర్కొన్నారు. మంగళవారం ఆయన సదస్సు సమాచార కరపత్రాలను ఆవిష్కరించారు.ఆచార్య సీహెచ్ లింగరాజు ఈ సదస్సుకు కన్వీనర్ గా వ్యవహరించనున్నారు. ఈ ఆవిష్కరణ కార్యక్రమంలో తాత్కాలిక రిజిస్ట్రార్ ఆచార్య జి సింహాచలం, భౌతిక శాస్త్ర ఆచార్యులు సంధ్యా కోలే,ఆర్ వి ఎస్ ఎస్ రవి కుమార్, వి రవికుమార్, ఆచార్య జీ నాగరాజు, పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *