ఒంగోలు సబ్ డివిజన్ పరిధిలో 30 యాక్ట్ అమలు

శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ఒంగోలు సబ్ డివిజన్ పరిధిలో మే నెల ఒకటి నుండి 31 వరకు 30 పోలీస్ యాక్టు అమల్లో ఉంటుందనిఒంగోలు డిఎస్పీ ఆర్.శ్రీనివాసరావు తెలిపారు. యాక్ట్ అమలు లో
ఉన్నందున్న ప్రజా సంఘాలు, యూనియన్ లు, రాజకీయ పార్టీలు, సభలు, సమావేశాలు, ర్యాలీలు, ధర్నాలు పోలీస్ ఉన్నతాధికారులు అనుమతి లేనిదే నిర్వహించరాదని, నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించిన యెడల వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని ఒంగోలు డిఎస్పీ ఆర్.శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలియచేసారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *