సీఎం ను కలిసిన ఇండియా క్రికెట్ మాజీ కెప్టెన్ కపిల్ దేవ్. By JSDM NEWS Updated: Mon, 07 Jul, 2025 10:18 PM క్రీడా వార్తలు, జాతీయ వార్తలు, తెలంగాణ Follow on 07 Jul డిల్లీ జులై 7 (జే ఎస్ డి ఎం న్యూస్) :ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని భారత్ క్రికెట్ మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ ఆయన నివాసంలో కలిశారు.హైదరాబాద్లో స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటుపై సీఎం తో కపిల్దేవ్ చర్చలు జరిపినట్లు సమాచారం. WhatsApp Join Now Telegram Join Now Youtube Subscribe