పీఎం నరేంద్ర మోదీ ని కలిసిన ఒంగోలు ఎంపీ మాగుంట

ఢిల్లీలోని పార్లమెంట్ హౌస్ లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ని ఆయన కార్యాలయంలో ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులురెడ్డి మర్యాద పూర్వకంగా కలిసారు. ఆయనను ఘనంగా సత్కరించారు .

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *