గంగా భవాని అమ్మవారికి ప్రత్యేక పూజలు – దేవస్థాన అన్నదాన సత్రంలో అన్నదానం ప్రారంభం

జిల్లాలో ప్రసిద్ది చెందిన గుంటి గంగాభవాని అమ్మవారిని ఆదివారం భక్తులు అధిక సంఖ్యలో దర్శించుకుని మొక్కలు తీర్చుకున్నారు. పూజారు ప్రకాశ రావు, కామేశ్వర శర్మ, బాలరాజు, విజయలక్ష్మి ల ఆధ్వర్యంలో అమ్మవారికి పూజలు నిర్వహించారు. భక్తులకు ఆశ్వీర్వాదం అందించారు. ఈఓ వాసు బాబు, ఆర్ ఏ ప్రసాద్ భక్తులకు కావలసిన సౌకర్యాలను పర్యవేక్షించారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

అన్నదానం నిర్వహణ…
దేవాదాయశాఖ ఆధ్వర్యంలో నడుపుతున్న గుంటి గంగా భవాని అమ్మవారి దేవస్థాన అన్నదాన సత్రంలో ఆదివారం అన్నదానం నిర్వహించారు.
ఈఓ వాను బాబు, దేవాదాయ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *