సోమవారం ఒంగోలు కలెక్టరేట్లోని పిజిఆర్ఎస్ హాల్లో విశ్వకవి యోగి వేమన జయంతిని పురస్కరించుకుని యోగి వేమన చిత్ర పటానికి
జిల్లా కలెక్టర్ పి రాజాబాబు, జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాల క్రిష్ణ లు పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ కార్యక్రమంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ శ్రీధర్ రెడ్డి, స్టెప్ సిఈఓ శ్రీమన్నారాయణ తదితరులు పాల్గొన్నారు.

