బెల్సన్న్అండ్ తాజ్ హోటల్ వద్ద జాతీయ జెండాను ఆవిష్కరించిన మర్రి. By JSDM NEWS Updated: Mon, 26 Jan, 2026 7:42 PM తెలంగాణ Follow on 26 Jan బేగంపేట జనవరి 26 , (జే ఎస్ డి ఎం న్యూస్) : గణతంత్ర దినోత్సవ వేడుకల లో భాగంగా బెల్సిన్ తాజ్ హోటల్ వద్ద జాతీయ జెండాను మాజీ ఎన్ డి ఎం ఏ ఉపాధ్యక్షులు మర్రి శశిధర్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో బి జె పి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. WhatsApp Join Now Telegram Join Now Youtube Subscribe