నేడు యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంమూసివేత………

హైదరాబాద్ మార్చి 2
(జే ఎస్ డి ఎం న్యూస్) :
సంపూర్ణ చంద్ర గ్రహణం సందర్భంగా రేపు యాదగిరి గుట్ట లక్ష్మీ నరసింహ స్వామి అలయాన్నమూసివేయనున్నట్టు ఆలయ ఈఓ భవాని శంకర్ వెల్లడించారు. మార్చ్ 3 ఉదయం 7 గంటల నుండి మార్చ్ 4 ఉదయం 3 గంటల వరకు ఆలయం మూసివేయనున్నారు. బుధవారం ఉదయం 3 గంటలకు ఆలయాన్ని తెరిచి గ్రహణ దోష పరిహారార్థం సంప్రోక్షణ ఆలయ శుద్ధి ఆలయ అర్చకులు నిర్వహిస్తారు. సంప్రోక్షణ ఆలయ శుద్ధి అనంతరం నిత్యా పూజలు నిర్వహించి ఆలయ అధికారులు భక్తులను స్వామి వారి దర్శనాలకు అనుమతించనున్నారు

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *