ఏకలవ్య నగర్ ను సందర్శించిన ఒంగోలు ఆర్ డీఓ

తాళ్లూరు మండలంలోని ఎకలవ్య నగర్ ను శనివారం ఒంగోలు ఆర్ డీఓ లక్ష్మి ప్రసన్న నందర్శించారు. ఏకలవ్య నగర్ వాసులు చాలా కాలంగా తమకు ఆర్ ఓఆర్ చట్టం ప్రకారం భూములు ఇవ్వాలని విన్నవించుకుంటున్నారు. అయితే ఆ పనులు ఒక అడుగు ముందుకు రెండు అడుగులు వెనకకు అన్న చందంగా సాగు తుంది. ప్రభుత్వాలు మారుతున్న తమకు న్యాయం జరగటం లేదని ఎకలవ్య నగర్ వాసులు వాపోతున్నారు. ఈ నేపథ్యంలో ఆర్ డీఓ శనివారం సందర్శించి వివరాలు సేకరించారు. తహసీల్దార్ సంజీవ రావు, మండల సర్వేయర్ శ్రీనివాస రావు, రెవిన్యూ సిబ్బంది పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *