జర్నలిస్టుల ఇళ్ల స్థలాలకు భారీ స్పందన -ఆన్ లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభించినప్పటి నుండి నేటి వరకు 5,756 దరఖాస్తులు -4,742 దరఖాస్తుల ప్రాథమిక వెరిఫికేషన్ పూర్తి -దరఖాస్తులు అసంపూర్తిగా ఉండటంతో సరిదిద్దుకునేందుకు 935 దరఖాస్తుదారులకు మరో అవకాశం.. పెండింగ్ లో 79 దరఖాస్తులు -రాష్ట్రంలోని 26 జిల్లాల్లో జిల్లా స్థాయి హౌసింగ్ కమిటీల ఏర్పాటు -తదుపరి వెరిఫికేషన్ కు 26 జిల్లాల కలెక్టర్ లకు చేరిన దరఖాస్తులు – 6 జనవరి, 2024తో ముగియనున్న గడువు -నిర్ణీత గడువులోగా ఆన్ లైన్ లో దరఖాస్తులు చేసుకోవాలని జర్నలిస్టులకు సూచన – సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్ విజయ్ కుమార్ రెడ్డి

Continue reading

ప్రధాని విశ్వకర్మ యోజన పథకం ఉపయుక్తమైనది.చేతి పనివారల భవిష్యత్తుకు భరోసా కల్పిస్తుంది.పథకంలో నమోదు చేసుకోవాలని పిలుపు – భారతీయ జనతా పార్టీ ఒంగోలు నగర మహిళా మోర్చా అధ్యక్షురాలు ధనిశెట్టి పావని

Continue reading

తాళ్లూరు మండలంలో ఘనంగా రామానుజన్ జయంతి నిర్వహణ- గణితంను కష్టంగా కాకుండా ఇష్టంగా చూడాలని కోరిన ఉపాధ్యాయులు- మాథ్స్ ఉపాధ్యాయులకు ఘన సన్మానం

Continue reading