మహిళలు వృద్ధులు వికలాంగులకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చాలి – ప్రజా భవన్ ఎదుట బైఠా యించి నిరసన తెలిపిన జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత – సోనియా ,ప్రియాంక గాంధీ చొరవ తీసుకొని మహిళలకు రూ2500 లు ,తులం బంగారం ఇప్పించాలి – మున్సిపల్ ఎన్నికల్లో బిజెపి బీఆర్ఎస్ కుమ్మక్కయ్యాయి. బిఆర్ఎస్ దయతోనే బిజెపికి ఒకటో రెండో సీట్లు ….. కవిత

Continue reading