మహాంకాళి ఆలయ కమిటీ సభ్యులు రాంమోహన్ యాదవ్ ను పరామర్శించిన మాజీ మంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని

మహంకాళి ఆలయ కమిటీ సభ్యులు రాంమోహన్ యాదవ్ ను మాజీమంత్రి, MLA తలసాని శ్రీనివాస్ యాదవ్ పరామర్శించారు. రాంమోహన్ యాదవ్ తల్లి మీరాబాయ్ ఇటీవల మరణించగా, ఆదివారం నిర్వహించిన దశదిన కర్మకు MLA తలసాని శ్రీనివాస్ యాదవ్ హాజరై ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *