అధిక వర్షాల సమయంలో రైతులు మెలుకువలు పాటించాలివ్యవసాయాధికారి ప్రసాదరావు By JSDM NEWS Updated: Mon, 14 Oct, 2024 1:21 PM ఆంధ్రప్రదేశ్ Follow on 14 Oct కోస్తాంధ్రకు అధిక వర్షసూచన ఉన్నందున రైతులు అప్రమత్తంగా ఉండాలని వ్యవసాయాధికారి ప్రసాద రావు కోరారు. పలు గ్రామాలలో నారుమళ్లను, నాట్లు వేసిన పొలాలను పరిశీలించి సూచనలు, సలహాలు అందించారు. విఏఏ సుష్మ సుల్తానా రైతులు పాల్గొన్నారు. WhatsApp Join Now Telegram Join Now Youtube Subscribe