టిప్పర్ బోల్తా – తప్పిన పెను ప్రమాదం

గ్రీన్ ఫీల్డ్ హైవేకి మట్టిని తరలిస్తున్న టిప్పర్ టైర్ పేలటంతో రోడ్డు ప్రక్కన బోల్తా కోట్టింది.
శివరామపురం– చీమకుర్తి మట్టి రోడ్లో మొగలి గుండాల రిజర్వాయర్ సమీపంలో ఈ ఘటన జరిగింది. సంఘటన జరిగిన సమయంలో రోడ్డుపై ఎటువంటి వాహనాలు, సమీపంలో ఎటువంటి జీవాలు లేక పోవటంతో పెను ప్రమాదం తప్పిందని ప్రజలు చర్చించుకుంటున్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe
Back to list
Next వైసీపీ 5 ఏళ్ల పాలనలో జరగని అభివృద్ధి,సంక్షేమం మేం ఏడాదిలోనే చేశాం -ఇచ్చిన మాట ప్రకారం సూపర్ సిక్స్ హామీలన్నీ అమలు చేస్తున్నాం -అధికారంలోకి రాగానే పింఛన్ రూ.4 వేలకు పెంచాం -ఫించన్ రూ.వెయ్యి పెంచడానికి జగన్ కి 5 ఏళ్లు పట్టింది -మెగా డీఎస్సీతో 13 వేల టీచర్ ఉద్యోగాలు భర్తీ చేసాం -పి 4 తో రాష్ట్రంలో పేదరికం లేకుండా చేయాలన్నదే సీఎం చంద్రబాబు నాయుడు లక్ష్యం -మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి -ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం మర్లపాడులో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి డా.స్వామి -ఇంటింటికి తిరిగి కరపత్రాలు పంచుతూ ఏడాదిలో కూటమి ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమాన్ని ప్రజలకు వివరించిన మంత్రి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *