ఉత్తమ సేవలకు పురష్కారం By JSDM NEWS Updated: Thu, 26 Jan, 2023 3:22 PM ఆంధ్రప్రదేశ్ Follow on 26 Jan తూర్పుగంగవరం పీహెచ్సీ వైద్యాధికారి బి. రత్నంకు ఉత్తమ సేవలు అందించినందుకుగాను ఉత్తమ సేవా అవార్డును అందుకున్నారు. గణ తంత్య దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రంలో గురువారం జిల్లా కలెక్టర్ ఎ. ఎస్ దినేష్ కుమార్ అవార్డును అందించారు. WhatsApp Join Now Telegram Join Now Youtube Subscribe