కూకట్ పల్లి లో మమ్మా రెడ్డి నీ గెలిపించి మార్పుకు శ్రీకారం చుట్టాలి….. జనసేన అధ్యక్షులు కొణిదెల పవన్ కళ్యాణ్..

కూకట్ పల్లి లో జనసెన.బిజెపి బలపర్చిన ఉమ్మది అభ్యర్థి మమ్మా రెడ్డి ప్రేమ్ కుమార్ ను భారీ మెజార్టీ తో గెలిపించాలని పవన్ కళ్యాణ్ కోరారు. శుక్రవారం మియాపూర్ లోని నారెన్ గార్డెన్స్ లో బీజేపీ-జనసేన ఉమ్మడి సమావేశానికి జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కూకట్పల్లి నియోజకవర్గం బీజేపీ బలపరిచిన జనసేన అభ్యర్థి ముమ్మారెడ్డి ప్రేమ కుమార్, మంత్రివర్యులు జవదేకర్ తది తరులు మాట్లాడుతూ …. మమ్మా రెడ్డి నీ భారీ మెజార్టీ తో గెలిపించాలని కోరారు. ఈ సమావేశం లో జనసేన పార్టీ PAC అధ్యక్షుడు నాదెండ్ల మనోహర్ ,బీజేపీ మేడ్చల్ జిల్లా (అర్బన్ ) అధ్యక్షులు పన్నాల హరీష్ రెడ్డి , కూకట్పల్లి ఇంచార్జి మాధవరం కాంతారావు, అసెంబ్లీ కన్వీనర్ శ్రీకర్ రావు , రాష్ట్ర కార్య వర్గ సభ్యులు వడ్డేపల్లి రాజేశ్వర రావు , శేరిలింగం పల్లి జనసేన బలపరచిన బీజేపీ అభ్యర్థి రవి కుమార్ యాదవ్ , జనసేన ప్రచార కార్యదర్శి సాగర్ ప్రోగ్రాం కమిటీ చైర్మన్ కళ్యాణం శ్రీనివాసరావు (KK) , తాడేపల్లి గూడెం జనసేన నాయకులు బొలిశెట్టి శ్రీనివాసరావు ,కూకట్పల్లి నియోజకవర్గం జనసేన డివిజన్లు అధ్యక్షులు , బీజేపీ డివిజన్లు అధ్యక్షులు, మహిళా నాయకులు , వీర మహిళలు తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *