విద్యార్థులు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని ఎస్ఐ ఎస్ మల్లిఖార్జున రావు అన్నారు. వికే ఉన్నత పాఠశాలలో గురువారం పోలీస్ అమర వీరుల వారోత్సవాల సందర్భంగా విద్యార్థులకు వక్తృత్వ, వ్యాస రచన పోటీలు నిర్వహించారు. ఈసందర్భంగా పాఠశాలను సందర్శించిన ఎస్ఐ మల్లిఖార్జున రావు విద్యార్థులతో మాట్లాడుతూ చిన నాటి నుండే విద్యార్థులు లక్ష్యాన్ని ఏర్పరుచుకుని చక్కగా చదివి ఉన్నత శిఖరాలను చేరాలని కోరారు.
విద్యార్థులు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి
24
Oct