దోసకాయలపాడు వై సీపీ గ్రామ పార్టీ అధ్యక్షుడిగా ఎండ్రపల్లి కైలాష్ రెడ్డి

దోసకాయలపాడు వై సీపీ గ్రామ పార్టీ అధ్యక్షుడిగా ఎండ్రపల్లి కైలాష్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మండల గ్రామ కమిటీ పరిశీలకులు ముండ్లమూరు మండల ఎంపీపీ ,రాష్ట్ర సంయుక్త కార్యదర్శి సునీత బ్రహ్మా రెడ్డి , ముండ్లమూరి జడ్పిటిసి తాతపూడిరత్నరాజు రాజు ఆధ్వర్యంలో గ్రామ, మండల నాయకులతో ఆదివారం సమావేశం నిర్వహించారు . కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు తూము వెంకట సుబ్బారెడ్డి, సర్పంచ్ కోట శివలక్ష్మి వెంకట రామిరెడ్డి , జిల్లా ప్రచార విభాగం కార్యదర్శి గూడా గోపాల్ రెడ్డి, జిల్లా ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి పూనూరి దేవదానం, గ్రామ నాయకులు ఎండ్రపల్లి శ్రీనివాస్ రెడ్డి, రావులపల్లి రామాంజనేయులు, యాచవరపు యేసు , మేకల ఏడుకొండలు, కన్ని పోయిన శ్రీను, తాళ్లపల్లి నాగేశ్వరరావు, కొల్లూరు జాలిరెడ్డి , కూర కోల శ్రీను , వేమిరెడ్డి వెంకట రెడ్డి, కష్టం శ్రీనివాసరావు అనంత వెంకటరెడ్డి, కుట్టాల నరసింహారావు, కూరల శ్రీను , వెంకట్రామిరెడ్డి, కురకల బాలకృష్ణ, పెళ్లూరి రమణారెడ్డి, సూర గోపాల్ రెడ్డి యారం రామాంజనేయులు కార్యకర్తలు పాల్గొన్నారు .

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *