కంటోన్మెంట్ ప్రజలపై ప్రేమ మాటల్లో కాదు చేతల్లో చూపండి……కంటోన్మెంట్ కు రావలసిన 100 కోట్ల టిపిటి బకాయిలపై నిరాహార దీక్ష చేస్తే మంచిది- 4,5 రోజులకు ఒక సారి వస్తున్న తాగునీటిపై దృష్టి సారించాలి…..కంటోన్మెంట్ బోర్డ్ నామినేటెడ్ సభ్యురాలు భానుక నర్మద మల్లి ఖార్జున్.

Continue reading