ఆదాయార్జన శాఖలపై సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ సమీక్ష

ఆదాయార్జన శాఖలపై సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ సమీక్ష నిర్వహించారు . డిప్యూటీ సీఎం (ఎక్సైజ్‌) నారాయణ స్వామి, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ధర్మాన ప్రసాదరావు, స్పెషల్‌ సీఎస్‌లు నీరబ్‌కుమార్‌ ప్రసాద్, రజత్‌ భార్గవ, భూగర్భ గనుల శాఖ ముఖ్యకార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, ముఖ్యకార్యదర్శి శ్యామలరావు, హోంశాఖ ముఖ్యకార్యదర్శి హరీష్‌కుమార్‌ గుప్తా, రవాణాశాఖ కార్యదర్శి ప్రద్యుమ్న, పీసీసీఎఫ్‌ వై. మధుసుదన్‌రెడ్డి, వాణిజ్యపన్నుల శాఖ కార్యదర్శి గుల్జార్, రవాణాశాఖ కమిషనర్‌ మనీష్‌కుమార్‌ సిన్హా, పురపాలక శాఖ కమిషనర్‌ కోటేశ్వరరావు, స్టాంప్, రిజిస్ట్రేషన్స్‌ కమిషనర్‌ రామకృష్ణ, సేల్స్‌ టాక్స్‌ స్పెషల్‌ కమిషనర్‌ అభిషిక్త్‌ కిషోర్, అడిషనల్‌ డీజీలు ఎన్‌.సంజయ్, రవిశంకర్‌ అయ్యన్నార్, ఏపీ బెవరేజెస్‌ కార్పొరేషన్‌ ఎండీ వాసుదేవరెడ్డి, మైన్స్‌ డైరెక్టర్‌ వి.జి.వెంకటరెడ్డి, ఇతర ఉన్నతాధికారులు హాజరురైనారు

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *