సింహాచలం లోని *శ్రీ వరాహ నరసింహస్వామి* వారి చందనోత్సవ సందర్భంగా స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించిన టి. టి.డి చైర్మన్ వై వి సుబ్బారెడ్డి దంపతులు By JSDM NEWS Updated: Sun, 23 Apr, 2023 8:00 AM ఆంధ్రప్రదేశ్ Follow on 23 Apr సింహాచలం లోని *శ్రీ వరాహ నరసింహస్వామి* వారి చందనోత్సవం సందర్భంగా టీటీడీ నుండి పట్టు వస్త్రాలను సమర్పించిన టిటిడి చైర్మన్ వై వి సుబ్బారెడ్డి దంపతులు. అనంతరం స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు . WhatsApp Join Now Telegram Join Now Youtube Subscribe