రాష్ట్ర పతి ద్రౌపతి ముర్ము రాష్ట్ర పతి భవన్ లో ఏర్పాటు చేసిన అల్పాహార విందులో ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి మంగళవారం పాల్గొన్నారు. ఆయనతో పాటు సహాచర ఎంపీలు ఉన్నారు.
సమీక్షా సమావేశంలో పాల్గొన్న ఒంగోలు ఎంపీ మాగుంట ..
గృహా మరియు పట్టణ వ్యవహారాల చైర్మన్ మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఆధ్వర్యంలో సమీక్షా సమావేశం నిర్వహించారు.

