తూర్పు గంగవరం పంచాయితీ శివారులో కోడి పందేం స్థావరంపై గురువారం ఎస్సై ప్రేమ్ కుమార్ తన సిబ్బందితో అకస్మిక దాడి నిర్వహించారు. ఈ దాడిలో పలువురు పరారయ్యారు: పోలీసులు ఇరువురు వ్యక్తులను వారి వద్ద నుండి ఒక కోడిని, రూ. 15,470 నగదును స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వివరించారు.
కోడిపందేం రాయుళ్లు అరెస్ట్
16
Feb