రమణాల వారి పాలెంలో ప్రాధమిక పాఠశాలను బుధవారం మండల విద్యాశాఖాధికారి జి. సబ్బయ్య పరిశీలించారు. వార్షిక తనిఖీలో బాగంగా విద్యార్థుల పురోగతి, లెసన్ ప్లానింగ్, మధ్యాహ్న భోజన పథకంను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేసారు. ప్రధానోపాధ్యాయురాలు హైమావతి, సీఆర్పీ శాంతి తదితరులుపాల్గొన్నారు.
