పూర్వ జిల్లాలకు తహసీల్దార్ లు

సాధారణ ఎన్నికల నేపథ్యంలో ఇతర జిల్లాలకు ఎన్నికల సంఘం బదిలీ చేసిన తహసిల్దార్లను తిరిగి పూర్వ జిల్లాలకు పంపుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. శుక్రవారం ఈ ఉత్తర్వులు విడుదలయ్యాయి. దీంతో ఎపి రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపింది.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *