కందిలో సస్యరక్షణ చర్యలు చేపట్టాలని మండల వ్యవసాయాధికారి ప్రసాద రావు కోరారు. తాళ్లూరు-1,2 రైతు సేవా కేంద్రాల పరధిలో గురువారం కంది పొలాలను పరిశీలించారు. పూత పిందే దశలో ఉన్న పొలాలలో తగిన జాగ్రత్తలు పాటించాలని నివారణకు ఉపయోగించాలని మందులను తెలిపారు. విఏఏ నాగరాజు నాయక్ తదితరులు పాల్గొన్నారు.

