మాగుంట శ్రీనివాసులురెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసిన సినీ నటుడు రఘు బాబు By JSDM NEWS Updated: Wed, 24 Sep, 2025 9:32 PM ఆంధ్రప్రదేశ్, సినిమా వార్తలు Follow on 24 Sep ఒంగోలులోని మాగుంట కార్యాలయం లో బుధవారం పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులురెడ్డి ని సినీ నటుడు రఘు బాబు మర్యాదపూర్వకంగా కలిశారు. సినీ పారిశ్రామికపరంగా చోటుచేసుకుంటున్న పలు పరిణామాలు, కుటుంబ వ్యవహారాల గురించి చర్చించుకున్నారు. WhatsApp Join Now Telegram Join Now Youtube Subscribe