బేగంపేట అక్టోబర్ 3(జే ఎస్ డి ఎం న్యూస్) :
హైదరాబాద్లో జరుగుతున్న జీటో కనెక్ట్ కార్యక్రమం సందర్భంగా కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ శుక్రవారం బేగంపేట ఎయిర్పోర్టుకు చేరుకున్నారు. ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు రాoచందర్ రావు,రాజ్య సభ సభ్యులు డాక్టర్ లక్ష్మణ్,అనిల్ కుమార్ యాదవ్ తదితరులు ఆయనకు ఎయిర్పోర్టులో ఘన స్వాగతం పలికారు.
రాజ్నాథ్ సింగ్ హైటెక్స్లో జరిగే జీటో కనెక్ట్ ప్రారంభ సభలో ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు.

