జిల్లా యువజనకాంగ్రెస్ ప్రధానకార్యదర్శిగా కైపు వెంకటకృష్ణారెడ్డి (కేవీకే) నియామకం

జిల్లా యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా విఠలా పురంగ్రామానికి చెందిన కైపు వెంకటకృష్ణారెడ్డి (కేవీకే)ను నియమిస్తూ జిల్లాయువజన కాంగ్రెస్ అధ్యక్షులు శివార్జున్ శుక్రవారం నియామకపత్రం అందజేశారు. ఈ సందర్భంగా శివార్జున్ మాట్లాడుతూ …యువజన కాంగ్రెస్ బలోపేతానికి కృషి చేయాలని కోరారు. జిల్లా యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా నియమితులైన వెంకట కృష్ణారెడ్డి మాట్లాడుతూ తనను ఈ పదవికి ఎంపిక చేసిన జాతీయ యువజన కాంగ్రెస్ కార్యదర్శి బీ రమేష్ బాబు, రాష్ట్ర అధ్యక్షులు లక్కురాజు రామా రావు, రాష్ట్రప్రధాన కార్యదర్శి దాసరి రవిలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *