దోసకాయలపాడులో నివాళులు అర్పించిన మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి

దర్శి మాజీ శాసనసభ్యులు డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి బుధవారం మండలంలోని దోసకాయలపాడు గ్రామానికి చెందిన వైసీపీ నాయకులు సత్యనారాయణ రెడ్డి తల్లి ఇటీవల మృతి చెందగా ఆమె దశదినకర్మలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కోట శివలక్ష్మి వెంకటరామిరెడ్డి, పలువురు వైసిపి నాయకులు, పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *