ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని దర్శి ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్ గురువారం తూర్పుగోదావరి జిల్లా రాజానగరంలో ఎమ్మెల్యే జక్కపూడి రాజా సోదరుడు గణేష్ వివాహ రిసెప్షన్ కార్యక్రమంలో కలిసారు. అప్యాయంగా ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టిని పలకరించారు.

