సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి ఆలయం లో ఈ నెల 10 వ తేదీన హండీల లెక్కింపు వుంటుందని ఆలయ ఈ ఓ గుత్తా మనోహర్ రెడ్డి తెలియజేశారు.
సోమవారము ఉ.9.30 ని.కు దేవాదాయ శాఖ అధికారుల పర్యవేక్షణలో, ఫౌండర్ ఫ్యామిలి మెంబర్ , మాజీ ధర్మకర్తల మండలి సభ్యులు మరియు భక్తుల సమక్షములో హుండీలు లెక్కింపు జరుపుతున్నట్లు ఈ ఓ తెలిపారు.
