బేగంపేట కంటెస్టెడ్ బిజెపి కార్పొరేటర్ రాజ్యలక్ష్మి ఆనంద్ కార్యాలయంలో భారతీయ జనసంఘ వ్యవస్థాపకులు డాక్టర్ శ్యాం ప్రసాద్ ముఖర్జీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటం వద్ద పూలు సమర్పించి నివాళులు అర్పించారు.
ఈ కార్యక్రమం లో నాయకులు నెమలి ఆనంద్ (నందు), మైసూరు మధుసూధన్, దయానంద్, సురేష్, విశాల్, సిద్దు, నాగరాజ్, రవి, నిఖిల్, శరత్, సతీష్.తదితరులు నివాళులు అర్పించారు.

