రైలులో శోభనం డెకరేషన్.. టీటీఈ సస్పెండ్..

మహారాష్ట్ర లోని బల్లార్ష నుండి ముంబై వెళ్ళే నందిగ్రామ్ ఎక్స్‌ప్రెస్‌లో 1st ఏసీ భోగిలోని ఓ కుపేలో శోభనం డెకరేషన్ చేసుకున్న ఓ కొత్తజంట..

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో టీటీఈని సస్పెండ్ చేసిన రైల్వే అధికారులు..

అనధికారికంగా రైల్లో ఎక్కి డెకరేషన్ చేసిన ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థ..

డెకరేషన్ సమయంలో కారులో ప్రయాణం చేసిన జంట..

సోషల్ మీడియాలో వైరల్ కావడంతో విచారణకి ఆదేశం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *