మిరప నాటే దుక్కులలో వేప పిండి వెయ్యాలి By JSDM NEWS Updated: Fri, 11 Sep, 2026 8:41 PM ఆంధ్రప్రదేశ్ Follow on 11 Sep వేప ఆధారితి ఉత్పత్తులను సాగులో వినియోగించుకోవటం ద్వారా బహుళ ప్రయోజనాలు ఉన్నాయని వ్యవసాయాధికారి ప్రసాద రావు తెలిపారు. తాళ్లూరులో మిరప నాట్లను, నారు తీయు విధానాన్ని శుక్రవారం పరిశీలించారు. ప్రతి ఎకరానికి 2 క్వింటాళ్ల వేప పిండి వెయ్యాలని కోరారు. WhatsApp Join Now Telegram Join Now Youtube Subscribe