ఉద్యోగుల పెండింగ్…బిల్లులకు త్వరలోనే మోక్షం..! రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి బట్టిని కలిసి వినతిపత్రం అందించిన ఉద్యోగుల జేఏసీ ప్రతినిధులు. సానుకూలంగా స్పందించిన డిప్యూటీ సీఎం.త్వరలోనే విడుదల చేస్తామని డిప్యూటీ సీఎం హామీ.

Continue reading

ల‌క్ష్యాల మేర‌కు రుణాలు మంజూరు చేసి ఆయా వర్గాల ప్రజల అభ్యున్నతికి తమ వంతు ఆర్థిక తోడ్పాటు అందించాలి – జిల్లా కలెక్టర్ ఎ. తమీమ్ అన్సారియా

Continue reading