6వతేదీలోపు రుణాలు పొందేందుకు ఆన్ లైన్ లో ధరఖాస్తులు చేసుకోవాలి- బీసీ కార్పో రేషన్ ఈడీవెంకటేశ్వరరావు

రాష్ట్ర ప్రభుత్వం బీసీ, ఈడబ్యుఎస్,కాపు
లకు రుణాలు మంజూరు చేస్తున్నందున అర్హతగల లబ్ధిదారులు ఈనెల 6 వ తేదీ లోపు ఆన్ లైన్ లో ధరఖాస్తులు పెట్టుకోవాలనిజిల్లా బీసీకార్పోరేషన్ ఈ డీ వెంకటేశ్వర రావు తెలిపారు. ఆయన రుణాల ధరఖాస్తుల ఆన్లైన్ వివరాలు తెలుసుకునేందుకు ఎంపీడీవో కార్యాలయం, గ్రామ సచివాలయంను బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… జిల్లాలో1219 యూనిట్లకు 24కోట్ల 68లక్షల రుణాలు. 2,569 మంది లబ్ధిదారులకు అందజేయనున్నట్లు తెలిపారు. జిల్లా వ్యాప్తంగాస్వయ ౦ ఉపాధి పధకం కింద బీసీలకు) 1195 యూనిట్లు, జనరిక్ మెడికల్షాపులకు 24 యూనిట్లు, ఈడబ్ల్యుఎస్ కింద 486 యూనిట్లు, జనరిక్ మెడికల్షాపులకు 83 యూనిట్లు, కాపులకు 188 యూనిట్లు మంజూరయినట్లుతెలిపారు. ఆన్లైన్లోవచ్చిన దరఖాస్తులను ఈనెల 7నుండి 11 వ తేదీ వరకు ఎంపీడీవో కార్యాలయం లో పరిశీలన చేస్తారన్నారు. 16 వ తేదీ జిల్లా బీసీ కార్పోరేషన్ కార్యాలయంకు చేర తాయని 23 ఎంపిక కాబడిన లబ్ధిదారుల జాబితాను వెల్లడించటం జరుగుతుందని, మార్చి10 వ తేదీన యూనిట్లను గ్రౌడిండ్ చేయటం జరుగుతుందని తెలి పారు. అ ర్హత గలలబ్ధిదారులు రుణాలు పొందేందుకు ఈ అవకాశాన్ని సద్విని యోగం చేసుకుని 6 వ తేదీలోపు ధరఖాస్తులను ఆన్లైన్ చేయాలని తెలిపారు. ఆన్లైన్ ధరఖాస్తులు ఏఏ యూనిట్లుకు పెట్టుకోవాలో వివరించారు.ఈ కార్యక్రమం లో ఎంపీడీవో డి.హనుమంతరావు, సీడీపీవో సిహెచ్ భారతి, ఎంఈవో జి.సుబ్బయ్య అడ్మిస్ట్రేటివ్ అధికారి ఎస్ .సత్యం, తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *