పాస్టాగ్ యూజర్లకు శుభవార్త..వాహన ఫాస్ట్‌ట్యాగ్‌ వినియోగదారులకు శుభవార్త చెప్పిన కేంద్ర మంత్రి గడ్కరీ.

*▪️ఏడాదికి ఒకసారి రిచార్జ్‌ చేసుకుని 200 ట్రిప్పులు వరకు తిరిగే పాస్ ను  అమలు తీసుకువస్తున్నట్లు ప్రకటన.*

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

*▪️ఏడాదికి రూ. 3వేలు రీచార్జ్‌ చేసుకుని దేశంలో ఎక్కడైనా తిరిగే అవకాశం కల్పించిన కేంద్రం.*

*▪️ఈ ఏడాది ఆగష్టు 15 నుంచి ఈ విధానాన్ని అమలులోకి తీసుకు వస్తున్నట్లు ప్రకటించిన గడ్కరీ.*

*▪️దేశంలో జాతీయ రహదారులపై నిర్బంధ రహిత ప్రయాణాన్ని లక్ష్యంగా పెట్టుకుని, ఫాస్టాగ్ ఆధారిత వార్షిక పాస్‌ను ప్రవేశపెడుతున్నట్లు ప్రకటించిన గడ్కరీ.*

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *