అంతర్జాతీయ మాదకద్రవ్యాల దుర్వినియోగం మరియు అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా
తాళ్లూరులో పోలీసులు అవగాహన ర్యాలీ నిర్వహించారు.
రండి.. కలసికట్టుగా పనిచేద్దాం . డ్రగ్స్ మహమ్మరిని అంతం చేద్దాం అంటూ నినదించారు. నషా ముక్త్ భారత్ అభియాన్ నినాదంతో ముందుకు సాగారు. ఏ ఎస్ ఐ
జి.మోహన్ రావు , హెడ్ కానిస్టేబుల్ ఎం. రమేష్, కానిస్టేబుల్ టి. సాంబశివ, డి . బ్రహ్మ నాయుడు, జి. వాసు తదితరులు పాల్గొన్నారు.
