• No categories
  • No categories

ఒంగోలులో ట్రిబుల్ ఐటీ క్యాంపస్ రద్దు అవుతుందన్న కొన్ని పత్రికల కధనాలు అవాస్తవం – విధ్యార్దులు, తల్లితండ్రులు ఆందోళన చెందవద్దు -మంత్రి డా. డోలా బాల వీరాంజనేయస్వామి

Continue reading

శాంతి భద్రతల పరిరక్షణ, నేర నియంత్రణే లక్ష్యంగా కార్డన్ & సెర్చ్ నిర్వహించిన ప్రకాశం పోలీసులు -సరైన పత్రాలు లేని 30 మోటార్ సైకిళ్ళు, మూడు ఆటోలు స్వాధీనం

Continue reading

ప్రధాని మోదీ చేతుల మీదుగా అమృత్ భారత్ స్టేషన్ల ప్రారంభోత్సవం.బేగంపేట రైల్వేస్టేషన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొననున్న కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి.భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద లక్ష కోట్ల వ్యయంతో 1300కు పైగా రైల్వేస్టేషన్ల పునరాభివృద్ధి.రాబోయే 30-40 ఏళ్లపాటు ప్రయాణికుల అవసరాలను తీర్చేలా అభివృద్ధి. ప్రయాణికులకు అంతర్జాతీయస్థాయి ప్రమాణాలతో అత్యాధునిక సౌకర్యాలను అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా సాగుతున్న అభివృద్ధి పనులు. తెలంగాణ రాష్ట్రంలోని 40 రైల్వేస్టేషన్లలో దాదాపు రూ. 2,750 కోట్లతో సాగుతున్న పునరాభివృద్ధి పనులు.తెలంగాణ రాష్ట్రంలోని బేగంపేట, కరీంనగర్, వరంగల్ రైల్వేస్టేషన్ల ప్రారంభంపూర్తిగా మహిళా ఉద్యోగులతో నడవనున్న బేగంపేట రైల్వేస్టేషన్.

Continue reading

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నాలుగు కుంకీ ఏనుగులు అప్పగించిన కర్ణాటక – రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏనుగులను స్వీకరించిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, అటవీ పర్యావరణశాఖ మంత్రి పవన్ కళ్యాణ్ -పవన్ కళ్యాణ్ కి లాంఛనంగా కుంకీ ఏనుగులు అందజేసిన కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉపముఖ్యమంత్రి శ్రీ డి.కె. శివకుమార్ , అటవీ మంత్రి ఈశ్వర్ ఖండ్రే లు -గజ పూజ చేసి ఏనుగులను స్వీకరించిన పవన్ కళ్యాణ్.

Continue reading

నేరాలను నియంత్రించడానికి, అసాంఘిక కార్యకలాపాలను అరికట్టడానికి, ట్రాఫిక్ నియంత్రణకు డ్రోన్ కెమెరాతో ప్రత్యేక నిఘా – ప్రకాశం జిల్లా ఎస్పీ ఏ.ఆర్ దామోదర్

Continue reading

ఏ ఒక్క ఉద్యోగిని తొలగించం, గ్రామ వార్డు సచివాలయాల ఉద్యోగులు ఆందోళన చెందవద్దు -గ్రామ వార్డు సచివాలయాల సంఖ్యను తగ్గించే ఆలోచన ప్రభుత్వానికి లేదు -గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా రియల్ టైంలో ప్రజలకు మరిన్ని సేవలు-సచివాలయాల పనితీరు నిరంతర పర్యవేక్షణకు మూడు అంచెల విధానం -మంత్రి డా. డోలా బాల వీరాంజనేయస్వామి

Continue reading